వైరస్‌ ఉగ్రరూపాన్ని చూస్తారు : డబ్ల్యూహెచ్‌ఓ
జెనీవా  : ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి  కరోనా వైరస్‌ పై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరికొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్‌-19 ప్రతాపం భవిష్యత్‌పై మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానమ్‌ గేబ్రియసస్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా ప్రభా…
కరోనా ఎఫెక్ట్‌ : అలిపిరి టోల్‌గేట్‌ మూసివేత
తిరుపతి :  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ..  తిరుమల తిరుపతి దేవస్థానం  కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అలిపిరి టోల్‌ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే  శ్రీవారి మెట్టు, అలిపి…
‘కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయొద్దు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన  సంజయ్‌ మంజ్రేకర్‌ కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌.. …
జైలులో రాజభోగం
గ్లెన్‌ బ్రిగ్స్‌... ఈ కాలపు చార్లెస్‌ శోభరాజ్‌. రాష్ట్రంలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల సృష్టికర్త. బ్రిగ్స్‌కు పోలీసులంటే లెక్కేలేదు. జైలంటే భయం లేదు. కేసులపై ఆందోళన లేదు. గుత్తి, గుంతకల్లు, తిరుపతి కేంద్రాలుగా వేల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి దేశవ్యాప్తంగా విక్రయించాడు. పోలీసులతో ఉన్న ప…
పదే పదే అవే తప్పులు: కెప్టెన్‌
మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో అందరి కంటే ముందుగా సెమీస్‌ చేరడంపై భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తాము సాధారణ స్కోర్లే చేస్తున్నా దాన్ని కాపాడుకుని వరుస విజయాలు సాధించడం ఒకటైతే, సెమీస్‌కు చేరడం​ ఇంకా కొత్త అనుభూతిని తీసుకొచ్చిందన్నారు. కాకపోతే ముందుగా బ్యాటింగ్‌ …
ఆ పిటిషన్‌ నేను పెట్టుకోలేదు: నిర్భయ కేసు దోషి
న్యూఢిల్లీ:   2012లో  దేశ వ్యాప్తంగా ప్రకంపనలు  రేపిన నిర్భయ కేసులో నేరస్తుడు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు రాసిన లేఖలో సంచలన విషయం వెల్లడించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోలేదని ఢిల్లీలోని నిర్భయ సామూహిక హత్యాచార ఘటన…